28/05/2020
ఓయు భూముల పరిరక్షణ కై అఖిల పక్ష నెతలతో ఓయు రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి , ఓఎస్డి క్రిష్ణరావు గారికి వినతి పత్రం సమర్పించారు , ఓయు ల్యాండ్ లపై తక్షణం అక్రమిత భూములపై విచారణ జరపాలని కోరారు, సిపిఐ రాష్ట కార్యదర్శి : చాడ వెంకట్ రెడ్డి , జన సమితి అద్యక్షులు కోదండరామ్ , ప్రో: రమెష్ రెడ్డి , cpiml nd గోవర్దన్ , ఓయు విద్యార్ది నెతలు:చనగాని దయాకర్ , నిజ్జెన రమెష్ , కాంపల్లి శ్రీనివాస్ తదితరులు