25/08/2025
వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో తాటిపాక వేద విద్యా సంస్థల విద్యార్ధులకు,సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటి సెక్రెటరీ శ్రీ మామిడి గురయ్య నాయుడు గారు.